నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -మార్చి 20 : మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లి లో వెలసియున్న శ్రీ చౌడేశ్వరీదేవి దేవస్థానంలో ఉగాది సందర్భంగా జరుగుతున్న జ్యోతి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి మండిపల్లి. ఈ కార్యక్రమం లో మంత్రి వెంట తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , టీడీపీ నాయకులు సీడ్ మల్లికార్జున నాయుడు, దొరస్వామి నాయుడు,ఆలయ గౌరవ అధ్యక్షులు మోడెం వెంకటరమణ,మోడెం సిద్ధప్ప,ఆరు. నీలకంఠ, బి. నాగరాజు, లక్ష్మీనారాయణ, కె.వి నాగరాజు, ఆర్కే మోహన, రామచంద్ర, చంద్రశేఖర్, రత్నమయ్య,సెక్రెటరీ బండి పవన్,ఉప్పు శ్రీనివాసులు , దీపక్ కుమార్,బొల్లు దివాకర్,డాక్టర్ వెంకటేష్,నరసింహులు, ప్రభాకర్, లోకేష్ మరియు కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Namitha News