Wednesday, 29 July 2026 10:07:17 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

తంబళ్లపల్లె లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

Date : 03 April 2026 09:03 PM Views : 195

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 03 ః తంబళ్లపల్లె మండలం లో శుక్రవారం క్రిస్టియన్ సోదరులు గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తంబళ్లపల్లె సి ఎస్ ఐ చర్చిలో పాస్టర్ రెవరెండ్ పాల్ రాజ్ ఆధ్వర్యంలో మదనపల్లి జెసీఎం చర్చి నుండి ఎల్ పి ఎఫ్ ఫెలో షిప్ సభ్యులు శ్రీమతి మేరీ మార్గరెట్, శోభమ్మ, రత్నవేణి, గీతమ్మ లు ప్రత్యేక ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఈ6 దినం శుభ శుక్రవారం ఏసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మాను పై పలికిన పవిత్రమైన ఏడు మాటలను రాణించడం జరిగింది. ఏసుక్రీస్తు శిలువ త్యాగాన్ని, దేవుని నిరూపమాన ప్రేమను స్మరించుకొనే పవిత్ర దినం గుడ్ ఫ్రైడే అని బోధించారు. మానవాళి పాప పరిహారం కోసం క్రీస్తు పడిన వేదనను, క్షమా గుణాన్ని ధ్యానిస్తూ ప్రేమ మరియు శాంతి మార్గంలో నడవాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వాదకరమైన గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోర్డు నరసింహులు, ఎల్ఐ భాస్కర్, కరెంట్ యోహాను, చంద్రమ్మ, సుజాత, దేవ శిఖామణి, చిట్టిబాబు, విమలమ్మ, వసంతమ్మ, శ్యామలమ్మ, సంఘస్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :