Tuesday, 14 April 2026 07:31:34 AM
# అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు # మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం # దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...! # చట్టపరిదిలో బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # వెబ్‌ల్యాండ్ సమస్యలకు చెక్… రైతులకు ఊరట # పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని # తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు # కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు # ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే # అమరావతికి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు # నేడు తంబళ్లపల్లెలో విద్యుత్ అంతరాయం # మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం # వేసవి శెలవు లలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - ఎస్.ఐ. జిలాని # మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా # ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం # కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ # మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి # రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలి - యస్.ఐ. అనిల్ కుమార్ # టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

సి.ఆర్.పి.ఎఫ్ జవాను సురేష్ అనుమానాస్పద మృతి

బావి లో శవం గా గుర్తింపు

Date : 09 March 2026 01:18 PM Views : 1936

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దతిప్పసముద్రం - మార్చి 09 : పెద్దతిప్పసముద్రం మండలం రాపూరివారిపల్లి సమీపంలోని బావి లో మృతదేహం ను గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడం తో హుటాహుటిన ఘటనా స్థలం కు చేరుకొన్న పోలీసులు గ్రామస్థుల సహకారం తో మృతదేహం ను వెలికితీయగా మృతుడు అదే గ్రామానికి చెందిన సురేష్ గా ఇతను వైజాగ్ లో సి.ఆర్.పి.ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ పది రోజుల క్రితం శెలవు పై గ్రామానికి వచ్చినట్లు వెల్లడిస్తున్న గ్రామస్థులు. మృతదేహం తల పై గాయాలు ఉన్నట్లుగా మృతి పై అనుమానం ఉందని వెల్లడిస్తున్న కుటుంబీకులు. అనుమానస్పద మృతి కేసు గా నమోదు చేస్తూ మృతదేహం ను పోస్టుమోర్టుమ్ నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రి కి తరలించి పోస్టు మోర్టుమ్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగిస్తామంటున్న పెద్దతిప్ప సముద్రం పోలీసులు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :