Thursday, 30 July 2026 01:09:11 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

దేవిశ్రీ హంతకుడిని కఠినంగా శిక్షించాలి - నిసార్ అహమ్మద్

Date : 28 November 2025 07:43 PM Views : 191

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 28 : అన్నమయ్య జిల్లా బెంగుళూరులో ఇటీవల హత్యకు గురైన దేవిశ్రీ హంతకులను కఠినంగా శిక్షించాలని మదనపల్లె వైసిపి నియోజకవర్గం సమన్వయకర్త నిసార్ అహమ్మద్ డిమాండ్ చేశారు. వైసిపి నాయకులు రెడ్డెప్ప కుమార్తె దేవిశ్రీ బెంగళూరులో హత్యకు గురైన సందర్బంగా శుక్రవారం మండలం లోని చొక్కాండ్లపల్లి గ్రామ పంచాయతీ బిక్కంవారిపల్లిలో దేవిశ్రీ కుటుంబ సభ్యులను సమన్వయకర్త నిసార్ అహమ్మద్ పరామర్శించి వారికి దైర్యం చెప్పారు.అనంతరం నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ దేవిశ్రీ హంతకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఎంపి మిథున్ రెడ్డికి ఈ విషయం గురించి చెప్పానని త్వరలో మండల పర్యటన వచ్చినప్పుడు వారి కుటుంబ సభ్యుల కలుస్తానని చెప్పండని తెలిపారని ఆయన అన్నారు. వైసీపీ పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కేశవరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, గెవన్న, వైస్ ఎంపిపి వెంకటరమణారెడ్డి,గబ్బురి సుదర్శన్ బాబు రెడ్డివీరే గౌడ్, సర్దార్ బాషా కృష్ణప్ప,బిసి నాయకులు తిమ్మయ్య, కృష్ణారెడ్డి, సిపిఐ నాగప్ప, బాలాజీ, ఈశ్వర్ రెడ్డి, పాలు డైరీ విజయ్ గౌడ్,స్వామి, చెంగారెడ్డి, నరసింహులు, నాగార్జున, విఎస్.రెడ్డి, మల్లికార్జునరెడ్డి, చెన్నక్రిష్ణ, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :