Monday, 14 September 2026 07:36:29 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వం ధ్యేయం - మండల టిడిపి అధ్యక్షుడు బానుగోపాల్ రాజు

గడికోట గ్రామంలో విస్తృతంగా పర్యటించిన తెదేపా, కూటమి నాయకులు

Date : 09 December 2025 09:14 AM Views : 227

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వీరబల్లి - డిసెంబర్ 08 : అన్నమయ్య జిల్లా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వీరబల్లి మండల టిడిపి అధ్యక్షుడు ఎం. భాను గోపాల్ రాజు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని గడికోట గ్రామపంచాయతీలో పలు పల్లెలలో విస్తృతంగా తెదేపా నాయకులతో కలిసి కలయితిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు .మొదట బోడం రాజుగారి పల్లెలో కార్యకర్తలతో సమావేశమయ్యారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి పార్టీల కార్యకర్తలు అందరూ కలిసి ఐకమత్యంగా ఉండి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం ,అభివృద్ధి నీ ప్రజల లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. అలాగే వైసిపి చేస్తున్న అసత్య ఆరోపణలను తిప్పి కొట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అందరికీ తెలియజేయాలని సూచించారు. అంతేకాకుండా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధిని అందరికీ తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా వేల్పుల మిట్ట, ఎర్రపాపి రెడ్డిగారి పల్లి, ఎర్ర పాపి రెడ్డి గారి పల్లె ఎస్ సి కాలనీ ,పేరయ్య గారి పల్లి ఎస్సీ కాలనీలలో పర్యటించి అక్కడ ప్రజలనడిగి సమస్యలను తెలుసుకున్నారు .మంచినీటి సమస్య, రోడ్లు, వీధిలైట్లు ,పింఛన్లు, భూమి సమస్యలు వంటి వాటిని ప్రజలు వారు దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమస్యలను ఒక్కొక్కటిగా అన్నింటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు సురేంద్ర రెడ్డి, నాగసుబ్బయ్య నాయుడు, మట్లి సర్పంచ్ నాగార్జున చారి, గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజరాజు, సీతారామరాజు, బిజెపి నాయకులు నరేంద్ర, విజయ భాస్కర్, యువ నాయకులు,సికిందర్, రాజేంద్ర రాజు, భూపతి ,రామ్మోహన్, దుర్గం ఆంజనేయులు ,మదనపల్లి సుధాకర్, రమణ, సీకే రామ్మోహన్ రాజు, మాద రామసుబ్బారెడ్డి, మాదా రవి రెడ్డి, భూపతి రాజు, ఎం మధుసూదన్ రాజు, వంగమల్ల ప్రసాద్ రాజు, నాగప్ప నాయుడు, రామ్మోహన్, శివ,రామానుజులు, అలీ, రాజా ,ఎల్లయ్య, బాలకృష్ణ, రమణ, ఎం. జి ప్రభాకర్ రాజు, కళ్యాణ్ బాబు ,మురళి ,వేల్పుల వెంకటరమణ, రాహుల్ రెడ్డి, సుబ్బయ్య, నాగరాజా,సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: