నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఎమ్మెల్యే ఇంటివద్ద ప్రజాదర్బార్ మదనపల్లి - జనవరి 02 : శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే షాజహాన్ బాష నివాసం వద్దకే వచ్చిన ప్రజల వద్ద నుండీ 50 అర్జీలు స్వీకరించి, వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ప్రజా దర్బార్ లోనే టిట్కో ఇండ్ల పై సర్వే, పింఛన్, భూ సమస్యలపైనే అర్జీలు ఇచ్చారని తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాష
Reporter
Namitha News