Saturday, 12 September 2026 01:52:36 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

భవిష్యత్తులో ఉన్నత స్థాయి పదవులు చేపట్టాలి - కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి

Date : 15 August 2026 06:37 PM Views : 113

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భవిష్యత్తులో ఉన్నత స్థాయి పదవులు చేపట్టాలి - కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి విజయభారతి విద్యాసంస్థ అధినేత భవిష్యత్తులో ఉన్నత స్థాయి పదవులు చేపట్టాలని కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి ఆకాంక్షించారు.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక సభ్యులుగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణానికి చెందిన విజయభారతి విద్యాసంస్థ అధినేత డాక్టర్ ఎన్.సేతు నియమితులయ్యారు.ఈ నేపథ్యంలో శనివారం కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి ఆయన తనయుడు పసుపులేటి శశికుమార్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణంలో ఎన్.సేతుకి పుష్పగుచ్ఛం అందజేసి,శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పసుపులేటి చలపతి మాట్లాడుతూ విజయభారతి విద్యాసంస్థ ద్వారా క్రమశిక్షణతో కూడిన విద్యను అందించి ఎంతోమంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని,అదేవిధంగా పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించి విద్య ప్రదాతగా నిలిచారని కొనియాడారు.అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఆయన దిగ్విజయం చేస్తున్నారని ప్రశంసించారు.నిస్వార్ధమైన ప్రజాసేవకు సరైన నిర్వచనం చెబుతున్న డాక్టర్ ఎన్.సేతు భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.పసుపులేటి చలపతితోపాటు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ వి.మనూజా రెడ్డి,బీవైఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పునీత్ కుమార్,బిజెపి నాయకులు పూల నాగరాజు,సాయిశేఖర్ రెడ్డి,మాజీ వార్డు మెంబర్ నాగరాజు తదితరులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :