Sunday, 13 September 2026 08:00:51 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

పెద్దేరు ఆయకట్టు గిరిజన రైతుల పంటలకు సాగునీరు విడుదల - పెద్దేరు ప్రాజెక్ట్ చైర్మన్ కొటాల శివకుమార్

Date : 18 July 2026 09:34 AM Views : 157

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 17 ః పెద్దేరు ప్రాజెక్ట్ ఆయకట్టు లోని గిరిజన రైతులకు చెందిన సుమారు 100 ఎకరాల పలు రకాల పంటలకు శనివారం సాగునీరు విడుదల చేస్తున్నట్లు పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టు చైర్మన్ కొటాల శివకుమార్, కమిటీ సభ్యులు తీర్మాణించారు.ప్రాజెక్టు పరిధి పెద్దమండెం మండలం లోని దేనేనాయక్ తండా,అవికే నాయక్ తాండ, వడ్డివంక తండా, తుమ్మలవంక తాండా, గరుగుమీద తాండాలకు చెందిన రైతుల పంటలు ఎలినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న విషయాన్ని జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి,బిజెపి రాష్ట్ర నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డిల దృష్టికి తీసుకువెళ్లగా వారి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పెద్దేరు ప్రాజెక్టు నుండి సాగు నీరు శనివారం ఒక్కరోజు విడుదల చేయాలని ప్రాజెక్ట్ ఇరిగేషన్ అధికారులు, ఆయ కట్టు కమిటీకి సూచించారు. గిరిజన రైతుల సమస్యల పరిష్కారానికి అందరి ఆమోదంతో చైర్మన్ శివకుమార్ తో పాటు కమిటీ మెంబర్లు శనివారం ఒక్కరోజు నీటి విడుదలకు ఏకగ్రీవ తీర్మాణం చేశారు. ప్రాజెక్ట్ సాగునీటి విడుదల ప్రకటన పై గిరిజన రైతులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: