Thursday, 30 July 2026 03:34:45 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లి లో జగనన్న 2.0 యూప్ పోస్టర్ ఆవిష్కరణ

Date : 18 July 2026 04:29 PM Views : 277

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూలై 18 : తంబళ్లపల్లి నియోజవర్గం కేంద్రం లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జగనన్న 2.0 యాప్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం పలువురు వైఎస్ఆర్సిపి కార్యకర్తల ఫోన్ల లలో యాప్ ను ఇన్స్టాల్ చేయించి ఏ విధంగా ఉపయోగించాలో వారికి తెలియజేసి అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియానే టార్గెట్గా పెట్టుకుని వైఎస్ఆర్సిపి అధికారిక ఖాతాలను తొలగించడం వైఎస్ఆర్సిపి కార్యకర్తల పై అక్రమ కేసులు బానాయించడం జరుగుతుందని దానికి భిన్నంగా "జగనన్న 2.0" యాప్ ను రూపొందించి ప్రతి కార్యకర్త తమ తమ అభ్యంతరాలు తెలియజేస్తూ, ఎక్కడైనా ఏమైనా సమస్యలు జరుగితే కార్యకర్తలను ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు బానాయిస్తే, ఆ వివరాలను యాప్ లో ఎక్కించడం, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు యాప్ లో లైవ్ ద్వారా చూడడం, వంటి, మరెన్నో కార్యక్రమాలు ఈ యాప్ ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయం లో వీక్షించవచ్చని తెలిపిన వైఎస్ఆర్సిపి తంబళ్లపల్లి మండల కన్వీనర్ రేపన చౌడేశ్వర. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, జిల్లా బిసి ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి వైస్ ఎంపీపీ కరీం, సర్పంచ్ భద్ర మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు అశోక్ రెడ్డి మరియు నరసింహారెడ్డి ,భాస్కర్ రెడ్డి, సాదిక్, రవీంద్ర, మధుసూదన్ రెడ్డి, రమణారెడ్డి,, మాధవరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎక్స్ ఆర్ బి కే చైర్మన్ రెడ్డి మల్ రెడ్డి మరియు శంకర్ నాయక్ మరియు రాజారెడ్డి శ్రీనివాసులు రెడ్డి భాషా వెంకటరమణ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :