Sunday, 13 September 2026 07:47:00 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...?

Date : 18 June 2026 12:11 PM Views : 593

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 18 : మదనపల్లి లో నేడు జరుగుతున్న జిల్లా స్థాయి అధికారిక కార్యక్రమం ఐన 2 ఏండ్ల నమ్మకం - సూపరిపాలన అధికారిక కార్యక్రమం లో పాల్గొన్న తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే జి. శంకర్. సాధారణ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించకపోయిన సమయం నుండీ ఏ అధికారిక కార్యక్రమం కానీ, టిడిపి కార్యక్రమాలలో పాల్గొనని జి. శంకర్. రెండు రోజుల క్రితం తంబళ్లపల్లి లో జరిగిన టిడిపి కార్యక్రమం లో పాల్గొన్న జి. శంకర్. నేడు జరుగుతున్న విజయోత్సవ సభ లో ఇద్దరు మంత్రులు పాల్గొన్న అధికారిక కార్యక్రమం లో జి. శంకర్ పాల్గొనడం తో జి. శంకర్ కు తంబళ్లపల్లి ఇంచార్జ్ గా లైన్ క్లియర్ అయినట్టు సూచనలు, తంబళ్లపల్లి టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోందని టిడిపి శ్రేణులలో చర్చలు మొదలయ్యాయి. గత రెండు సంవత్సరాలు గా మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లి టిడిపి కార్యకర్తల లో తమ నాయకుని కి పీఠం దక్కుతుందన్న ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :