నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 03 : మదనపల్లి నియోజకవర్గం చిన్న తిప్ప సముద్రం సీ.టి.యం. నందు వెలిసిన నల్లవీర గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు, టిడిపి సీనియర్ నాయకులు దొరస్వామి నాయుడు, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, బండి అమర,షేక్ బాబ్జాన్,బీజేపీ శ్రీకాంత్,శివ కృష్ణ,శివ కుమార్,శామ్, చంటి రాయల్, ప్రకాష్ నాయుడు, రెడ్డి శేఖర్,ఈ. చంద్రబాబు,రమేష్,సునీల్,సిద్దు
Admin
Namitha News