Thursday, 30 July 2026 01:09:24 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రసన్న వెంకటేశ్వరుడికి వైభవంగా పుష్పయాగం

Date : 28 January 2026 08:28 PM Views : 198

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 28 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి లో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి తిరుమంజనం తోబాటు వైభవంగా పుష్ప యాగం నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారితో బాటు శ్రీదేవి భూదేవి ఉత్సవర్లకు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు తిరుమల నుండి తెప్పించిన పలు రకాల పుష్పాల ను అలంకరించారు. ఉదయం స్వామివార్లకు తిరు మంజనం గావించి. తదుపరి పాలు రకాల పుష్పాలను స్వామివారికి అలంకరించారు. ఈ సందర్భంగా స్వామివారి సేవా కార్యక్రమంలో మంగళ వాయిద్యాలు, హరినామ సంకీర్తనలు, గోవింద నామస్మరణతో కార్యక్రమం నిర్విఘ్నంగా సాగింది. ఈ కార్యక్రమంలో వందలాదిగా మహిళలు, భక్తులు హాజరై స్వామివారికి పూజలు నిర్వహించి పుష్ప యాగాన్ని సందర్శించి తరించారు. ఈ కార్యక్రమాన్ని టిటిడి అర్చకులు కృష్ణస్వామి, రమేష్ స్వామి అర్చకుల బృందం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, నగేష్, మురళి మారుమూల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :