Saturday, 12 September 2026 04:41:16 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర

Date : 28 July 2026 07:07 PM Views : 168

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 28 : తంబళ్లపల్లె మండలం లోని 21 పంచాయతీల విద్యుత్ బకాయిలు చెల్లింపుకు సహకరించాలని ఎంపీడీవో ఉషారాణిని విద్యుత్ శాఖ ఎఈ సురేంద్ర కోరారు. మంగళవారం ఆయన ఎంపీడీవో తో సమావేశమై పంచాయతీలలో తాగునీటి సరఫరా విద్యుత్ మోటర్ల బిల్లులు, వీధిలైట్లు బిల్లులు పేరుకుపోయినట్లు సూచించారు. భవిష్యత్తులో ప్రీపెయిడ్ మీటర్లు బిగించి డైరెక్టుగా కార్యాలయం బిల్లులు చెల్లింపు సులువుగా ఉంటుందన్నారు. ఇకపై విద్యుత్ బిల్లులు లబ్ధిదారులు కార్యాలయం చుట్టూ తిరిగే పని లేకుండా డిజిటల్ పేమెంట్ చేయడానికి సహకరించాలన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్తు కనెక్షన్ తో లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపు లేకుండా ఆదాయ వనరు గా మారుతుందని ఇందుకు మండల పరిషత్ అధికారులు సహకరించేలా కృషి చేయాలన్నారు. ఎంపీడీవో ఉషారాణి స్పందించి పంచాయతీల బిల్లు చెల్లింపుకు సహకరిస్తామని అదేవిధంగా సోలార్ విద్యుత్తు పై గ్రామాల్లో అవగాహనకు సచివాలయ సిబ్బందికి సూచనలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏవో థామస్ రాజా, లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు, లైన్మెన్లు శంకర, ఇంతియాజ్, సీనియర్ అసిస్టెంట్ శివ మూర్తి పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :