Thursday, 30 July 2026 05:32:34 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె లో ముగిసిన త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం

Date : 23 May 2026 10:06 PM Views : 117

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 23 : తంబళ్లపల్లె మండలం లో గత మూడు రోజులుగా త్రైత సిద్ధాంత శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల ఆశీస్సులతో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందు జ్ఞానవేదిక నెల్లూరు కమిటీ ఆధ్వర్యంలో జరిగిన త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం శనివారం ముగిసింది. ఉదయం కొట్టాల, గోపి దీన్నే, జుంజుర పెంట, ఆర్ ఎన్ తాండ పంచాయతీల్లో 61 గ్రామాల్లో త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథాల ధర్మపరిచారు నెల్లూరు, కుప్పం కమిటీ అధ్యక్షుడు సురమౌళి ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన దేవుడే అవతరించి మనిషిగా జన్మిస్తే భగవంతుడు అంటాం అలాంటి భగవంతుడే శ్రీకృష్ణుడు ఆయన మాత్రమే అందరూ దైవంగా గుర్తించాలని ఆయన సేవతో గ్రామాలలో ప్రకృతి వైపరీత్యాలు, రోగ బాధలు ఉండవని ప్రజలకు ఉపదేశించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని భగవానుని ఊరేగింపు నిర్వహించారు. ఆయన వెంట కమిటీ సభ్యులు కృష్ణ, వెంకటేష్, రాధ, లక్ష్మయ్య, విజయమ్మ, రమ, కావ్యశ్రీ, కృష్ణ, సుమలత, కీర్తి శ్రీ, అవినాష్, శ్రీదేవి, జ్ఞానేశ్వర్, శేఖర్, సునీత, నరసింహ ప్రసాద్ పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :