Monday, 14 September 2026 05:25:54 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ప్రయివేట్ బస్సు లపై కొరడా ఝలిపించిన ఆర్.టి.ఓ. అధికారులు

ఆర్.టి.ఓ. అశోక్ ప్రతాప్ రావ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు , 12 వాహనాలకు కలిపి లక్ష కు పైగా ఫైన్

Date : 20 December 2025 09:22 AM Views : 345

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 20 : మదనపల్లె నుండీ బెంగళూరు కు ఇస్టా రాజ్యాంగా వెళుతున్న ప్రయివేట్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝలిపించారు. శనివారం ఉదయం స్థానిక బెంగుళూరు రోడ్డు లో ఆర్.టి.ఓ. అశోక్ ప్రతాప్ రావ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించిన ముగ్గురు ఎం.వి.ఐ. లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న మధుసూదన్, ఎస్.ఎల్.టి. బస్ లకు ఒక్కొక్క బస్సు కు 20వేలు ఫైన్ రాశారు. అలాగే ఇతర వాహనాలకు లక్ష రూపాయలకు పైగా అపరాధాలు విధించారు. అధికారులు ఒత్తిడిని అధిగమించి ఓ ప్రజా ప్రతినిధి వాహనాలకు కూడా ఫైన్ వేసిన అధికారులు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావ్, ఎంవిఐలు దినేష్ చంద్ర, శివలింగయ్య, శ్రీహరి, సిబ్బంది రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :