నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 25 : మదనపల్లి మండలం కొండామర్రి పల్లి తెలుగుదేశం నాయకుడు కృష్ణ వారి తల్లి వరలక్ష్మి అనారోగ్యం తో మృతి చెందిన ఘటన లో వారి పార్టీవా దేహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, మీకు అన్ని విధాలా ఆడుకుంటాను అని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ కార్యక్రమం లో స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు
Admin
Namitha News