నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రింగ్ రోడ్డు రఘ భావమరిది అంబులెన్స్ సుబ్బు జన్మదిన వేడుకలను సోమవారం చంద్ర కాలనీలో కమ్మల రఘు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ...మా బామ్మర్ది సుబ్బు సమాజానికి తన వంతు సాయంగా సేవలందించారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,భవిష్యత్తులో ఉన్నత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమ్మల రఘు, వలి, మోనిష్, సూరి, అనిల్, చందు, నరేంద్ర, చిన్న, మహేష్, బంధుమిత్రులు స్నేహితులు పాల్గొన్నారు.
Reporter
Namitha News