Saturday, 13 June 2026 07:50:21 AM
# ట్రాఫిక్ సిబ్బందికి వేసవి రక్షణ కోసం కిట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # తంబళ్లపల్లెలో జనగణన సర్వే సంతృప్తికరంగా జరిగింది - తాహాసిల్దార్ శ్రీనివాసులు # తంబళ్లపల్లెలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలపై ర్యాలీ # తిరుపతి విజయోత్సవ సభకు కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు # తంబళ్లపల్లెలో యోగాంద్ర విజయవంతం చేయండి - ఇంచార్జ్ ఎంపీడీవో ఎం వి ప్రసాద్ # మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో పీహెచ్.డి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం # ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు - తృటిలో తప్పిన పెను ప్రమాదం # ఐక్యత తోనే బిసిల అభివృద్ధి, రాజ్యాధికారం సాధ్యం -- బిసివై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ # ఎడ్జ్ మేధస్సుతో బ్యాటరీ రక్షణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ రూపొందించిన మిట్స్ విద్యార్థులు # మంత్రి కొల్లు రవీంద్ర కు మల్లయ్య కొండ మైనింగ్ పై ఫిర్యాదు # మల్లయ్య కొండల మహాశివుడు అందరికీ ఆరాధ్య దైవం # తంబళ్లపల్లె లో 90వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణానికి స్థలపరిశీలన # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ శ్రీ రవి రాజు ఎల్లాప్రగడా కు డాక్టరేట్ # ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందించడమే కూటమి లక్ష్యం - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # మూడు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం @ 22 పశువులకు తీవ్ర గాయాలు # పోలియో రహిత సమాజం కోసం సహకరించండి - డాక్టర్ షణ్ముగం # మహిళా సంఘాలకు స్త్రీనిధి క్రెడిట్ పాలసీ వర ప్రధాయని - ఏపిఎం గంగాధర్ # ఉపాధి హామీ లో కొబ్బరి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత - ఏపీడి చందన # రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా వ్యవసాయ పరికరాలు - ఏపిఎం గంగాధర్ # కదిరి ఆర్.డి.ఓ. గా బి. కొత్తకోట కు చెందిన ఆవుల కళావతి

ప్రత్యేక పూజలు చేయించిన బిజెపి నాయకులు

కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు

Date : 10 June 2026 01:45 PM Views : 33

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు.. అన్నమయ్య జిల్లా,పుంగనూరు కోనేరు వద్ద వెలసిండు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో బిజెపి నాయకులు నరేంద్ర మోడీ పేరుపైన అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ పుష్కర కాలం పాటు భారతదేశ ప్రజల కు అనేక విధాలుగా అభివృద్ధి పథకాలు చేకూరుస్తూ దేశం సుభిక్షంగా ఉండడానికి కృషి చేస్తున్నారని, ప్రజలు నరేంద్ర మోడీ వారి పరిపాలనలో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారని కొనియాడారు, పూజా కార్యక్రమంలో పుంగనూరు బిజెపి పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు, బిజెపి సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్ చంద్రశేఖర్ రాజు, వెంకటరెడ్డి, రమేష్,మఠం బాబు మల్లికా రాణి,ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

V. Riyaz

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :