నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 14 : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు. ఈ సందర్బంగా అంబేద్కర్ గారు ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు.
Reporter
Namitha News