Saturday, 13 June 2026 07:48:39 AM
# ట్రాఫిక్ సిబ్బందికి వేసవి రక్షణ కోసం కిట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # తంబళ్లపల్లెలో జనగణన సర్వే సంతృప్తికరంగా జరిగింది - తాహాసిల్దార్ శ్రీనివాసులు # తంబళ్లపల్లెలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలపై ర్యాలీ # తిరుపతి విజయోత్సవ సభకు కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు # తంబళ్లపల్లెలో యోగాంద్ర విజయవంతం చేయండి - ఇంచార్జ్ ఎంపీడీవో ఎం వి ప్రసాద్ # మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో పీహెచ్.డి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం # ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు - తృటిలో తప్పిన పెను ప్రమాదం # ఐక్యత తోనే బిసిల అభివృద్ధి, రాజ్యాధికారం సాధ్యం -- బిసివై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ # ఎడ్జ్ మేధస్సుతో బ్యాటరీ రక్షణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ రూపొందించిన మిట్స్ విద్యార్థులు # మంత్రి కొల్లు రవీంద్ర కు మల్లయ్య కొండ మైనింగ్ పై ఫిర్యాదు # మల్లయ్య కొండల మహాశివుడు అందరికీ ఆరాధ్య దైవం # తంబళ్లపల్లె లో 90వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణానికి స్థలపరిశీలన # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ శ్రీ రవి రాజు ఎల్లాప్రగడా కు డాక్టరేట్ # ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందించడమే కూటమి లక్ష్యం - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # మూడు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం @ 22 పశువులకు తీవ్ర గాయాలు # పోలియో రహిత సమాజం కోసం సహకరించండి - డాక్టర్ షణ్ముగం # మహిళా సంఘాలకు స్త్రీనిధి క్రెడిట్ పాలసీ వర ప్రధాయని - ఏపిఎం గంగాధర్ # ఉపాధి హామీ లో కొబ్బరి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత - ఏపీడి చందన # రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా వ్యవసాయ పరికరాలు - ఏపిఎం గంగాధర్ # కదిరి ఆర్.డి.ఓ. గా బి. కొత్తకోట కు చెందిన ఆవుల కళావతి

తంబళ్లపల్లెలో జనగణన సర్వే సంతృప్తికరంగా జరిగింది - తాహాసిల్దార్ శ్రీనివాసులు

Date : 12 June 2026 08:07 PM Views : 19

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 12 : తంబళ్లపల్లి మండలంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగిన జనగణన సర్వే కార్యక్రమం అధికారుల సహకారంతో పూర్తి చేయడం సంతృప్తికరంగా ఉందని తాసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలో 2013 ఓటర్ల లిస్టు లో 39,914 మంది ఓటర్లు ఉండగా నేడు 36,227 ఓటర్లు నమోదైనట్లు ఇందులో వలసలు వెళ్లినవారు, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారు సుమారు 3000 పైగా ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా నేడు మదనపల్లిలో జరిగే ఎస్ ఐ ఆర్ కొరకు వారికి పాలు రకాల సలహాలు, సూచనలు చేశారు. మండలంలో భూ గిరి సర్వే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోందని స్థానికంగా వచ్చే సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ పక్క ప్రణాళికతో రైతులకు పక్కాగా పాస్ పుస్తకాలు పంపిణీ సహకరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు, కార్యదర్శులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :