నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 22 : మన రాష్ట్ర ఐటీ మంత్రి యువ కెరటం నారా లోకేష్ జన్మదిన వేడుకలను మండలంలోని పసుపు దళంతో పాటు మహిళా శక్తి గ్రామస్థాయి నుండి నిర్వహించి విజయవంతం చేయాలని మండల మహిళా నాయకురాలు క్లస్టర్ ఇంచార్జ్ సిద్ధమ్మ పిలుపునిచ్చారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మనపార్టీ అధిష్టానం పిలుపుమేరకు పార్టీలో విభేదాలు మరిచి ఐకమత్యంతో ప్రతి నాయకుడు,కార్యకర్త గ్రామం నుండి మండల స్థాయి వరకు లోకేష్ జన్మదినంతో టిడిపి జెండా ఎగరడానికి కలసి నడుద్దామని కోరారు.
Reporter
Namitha News