Tuesday, 15 September 2026 12:21:14 AM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ధాత్రి కార్యాలయంలో మహిళల రుతుక్రమాల పరిశుభ్రత అవగాహన సదస్సు.

Date : 21 June 2026 04:44 PM Views : 112

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ధాత్రి కార్యాలయంలో మహిళల రుతుక్రమాల పరిశుభ్రత అవగాహన సదస్సు... బికే పల్లి లోని ధాత్రి కార్యాలయం నందు అక్షరధాత్రి మహిళ ఉపాధ్యాయులకు నెలసరి రుతుక్రమాల పరిశుభ్రత గురించి ఫెమి9 వారు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు... ఇందులో భాగంగా పిసిఒడి, ప్రస్తుత కాలాలలో మహిళలు అతివేగంగా ముంచుకొస్తున్న క్యాన్సర్ మీద అవగాహనను అందించారు, రుతుక్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తలను, మహిళలు తరచూ వాడుతున్న సానిటరీ పాడ్ ల గురించి వాటిని వాడుతున్నందువలన ఎలాంటి ప్రమాదాలు సంతరిస్తున్నాయి, ఎటువంటి నెలసరి ప్యాడులను వాడాలి.. వంటి వాటిపైన ఫెమినైన్ జయశ్రీ మరి అనంత్ లు రుతుక్రమ అవగాహన నిపుణులు తెలియజేశారు.... ఫెమినైన్ ప్యాడ్ల వాడకం వలన క్యాన్సర్ని రాకుండా చూడవచ్చని, పీసీఓడీ మరియు గర్భసంచి సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉండడానికి ఫెమినైన్ ప్యాడ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఇప్పటివరకు దాదాపు మూడు కోట్ల మంది వీటిని వాడుతున్నారని... హార్మోన్ అసమతుల్యత అనేది మహిళలను నేడు అధిక శాతంలో ఉన్నందున.. కేవలం మందుల రూపంతో ఈ సమస్యలు తోలగవని గర్భసంచి యొక్క అవగాహనను కలిగి ఉండి ఈ ఫెమినైన్ పాడ్లను ఉపయోగించినట్లయితే ఆ వ్యాధుల భారం నుంచి బయటపడవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేశారు.. అనంత్ ఎం సామాజిక సంక్షేమ వ్యాపారవేత్త & రుతుక్రమ పరిశుభ్రత అవగాహన విద్యావేత్త, జయశ్రీ కె NICU & PICU రాష్ట్ర ఇన్‌చార్జ్, ఆంధ్రప్రదేశ్ వారు ఈ కార్యక్రమాన్ని వివరనాత్మకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధాత్రి ఫౌండేషన్ ఫౌండర్ Dr. స్వాతి చక్రపాణి,30 మంది అక్షరధాత్రి ఉపాధ్యాయులు,

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :