నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ధాత్రి కార్యాలయంలో మహిళల రుతుక్రమాల పరిశుభ్రత అవగాహన సదస్సు... బికే పల్లి లోని ధాత్రి కార్యాలయం నందు అక్షరధాత్రి మహిళ ఉపాధ్యాయులకు నెలసరి రుతుక్రమాల పరిశుభ్రత గురించి ఫెమి9 వారు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు... ఇందులో భాగంగా పిసిఒడి, ప్రస్తుత కాలాలలో మహిళలు అతివేగంగా ముంచుకొస్తున్న క్యాన్సర్ మీద అవగాహనను అందించారు, రుతుక్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తలను, మహిళలు తరచూ వాడుతున్న సానిటరీ పాడ్ ల గురించి వాటిని వాడుతున్నందువలన ఎలాంటి ప్రమాదాలు సంతరిస్తున్నాయి, ఎటువంటి నెలసరి ప్యాడులను వాడాలి.. వంటి వాటిపైన ఫెమినైన్ జయశ్రీ మరి అనంత్ లు రుతుక్రమ అవగాహన నిపుణులు తెలియజేశారు.... ఫెమినైన్ ప్యాడ్ల వాడకం వలన క్యాన్సర్ని రాకుండా చూడవచ్చని, పీసీఓడీ మరియు గర్భసంచి సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉండడానికి ఫెమినైన్ ప్యాడ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఇప్పటివరకు దాదాపు మూడు కోట్ల మంది వీటిని వాడుతున్నారని... హార్మోన్ అసమతుల్యత అనేది మహిళలను నేడు అధిక శాతంలో ఉన్నందున.. కేవలం మందుల రూపంతో ఈ సమస్యలు తోలగవని గర్భసంచి యొక్క అవగాహనను కలిగి ఉండి ఈ ఫెమినైన్ పాడ్లను ఉపయోగించినట్లయితే ఆ వ్యాధుల భారం నుంచి బయటపడవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేశారు.. అనంత్ ఎం సామాజిక సంక్షేమ వ్యాపారవేత్త & రుతుక్రమ పరిశుభ్రత అవగాహన విద్యావేత్త, జయశ్రీ కె NICU & PICU రాష్ట్ర ఇన్చార్జ్, ఆంధ్రప్రదేశ్ వారు ఈ కార్యక్రమాన్ని వివరనాత్మకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధాత్రి ఫౌండేషన్ ఫౌండర్ Dr. స్వాతి చక్రపాణి,30 మంది అక్షరధాత్రి ఉపాధ్యాయులు,
Reporter
Namitha News