Sunday, 13 September 2026 04:34:43 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

Date : 03 January 2026 03:47 PM Views : 229

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రభుత్వ రాజు ముద్ర తో పట్టాదారుని పాసు పుస్తకాలను రైతులకు అందజేసిన మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి నిమ్మనపల్లి.. మండల కేంద్రంలోని నిమ్మనపల్లి వారపు సంత ఆవరణంలో ఏర్పాటు చేసిన పట్టాదారుని పాసుపుస్తకాలు కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి చేతుల మీదుగా రైతులకు ప్రభుత్వ రాజముద్రలతో పట్టాదారుని పాసుపుస్తకాలు రైతులకు పంపిణీ చేశారు కార్యక్రమంలో స్థానిక తాసిల్దార్ తపస్విని మండల టిడిపి నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి ఆర్ఐ రమేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతులకు పట్టదాన్ని పాస్ పుస్తకాలు గత ప్రభుత్వంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫోటోలతో నిర్మించిన పట్టాదారుని పాసు పుస్తకాలను అందజేశారని అలా కాకుండా ప్రభుత్వం రాజముద్రలతో పట్టాదారు పాసుపు పుస్తకాలను రైతులకు అందజేశామని ఇందులో జాయింట్లు చిన్న చిన్న సమస్యలు ఉన్న రాబోయే రోజుల్లో వాటిని సరిదిద్దు రైతులకు కంగ్రాట్స్ చేస్తామని తెలిపారు కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి స్థానిక తాసిల్దార్ తపస్వని ఆర్య రమేష్ సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్ డిటి సిరాజ్ హుస్సేన్ విఆర్ఓ లు రెడ్డి రాణి సురేందర్ రెడ్డి పవన్ కుమార్ నాగరాజు తెలుగుదేశం పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి క్లస్టర్ ఇంచార్జ్ సుధాకర బిసి సెల్ అధికార ప్రతినిధి బి లక్ష్మన్న సర్పంచ్ పాపులమ్మ మల్లప్ప మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున మాజీ సర్పంచ్ రమణ మాజీ ఎంపీటీసీ సభ్యులు రెడ్డప్ప గ్రామస్తులు రైతులకు మహిళలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: