Sunday, 13 September 2026 11:20:57 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మహిళల సమస్యలకు జెండర్ ఓ పరిష్కార వేదిక ః. డిఆర్డిఏ పీ.డి నాగేశ్వరావు

Date : 18 February 2026 10:44 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 18 : మహిళల సమస్యల పరిష్కారానికి జెండర్ రిసోర్స్ సెంటర్ ఓ పరిష్కార వేదిక కానున్నట్లు డిఆర్డిఏ పీ.డి నాగేశ్వరరావు సూచించారు. ఆయన బుధవారం ఐకెపి కార్యాలయంలో జెండర్ రిసోర్స్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం గోపిదిన్ని వద్ద క్షేత్రస్థాయిలో మహిళా సంఘాలతో ఇన్కమ్ జనరేషన్ ప్రొఫైల్ యాప్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై పీడి మహిళా సంఘాలకు పలు సూచనలు, సలహాలు చేశారు.ఈ జెండర్ రీసర్చ్ సెంటర్ ద్వారా మహిళలు తమ సమస్యలతో పాటు బాల్య వివాహాల అరికట్టడం, బాలికల విద్యాభివృద్ధికి సహకరించడం, బాలికలు తమ హక్కులను కాపాడుకోవడం, మహిళా సంఘాల సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. ప్రతి గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఈనారి సి ఆర్ పి, ఐదు మంది ఈసీ సభ్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. మండలంలోని మహిళా సంఘాలు ఈ జెండర్ రిసోర్స్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట డిపిఎం ధర్మరాజు, ఏపీఎం గంగాధర్, శ్రీనిధి మేనేజర్ అమరావతి, సిసిలు కత్తి నరసింహులు, ఆదిలక్ష్మి, రమణ తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: