Wednesday, 29 July 2026 08:20:53 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి పి మహేష్

Date : 30 November 2025 02:53 PM Views : 242

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 30 : సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యవర్గ సమావేశం దేవా అధ్యక్షతన సిపిఐ కార్యాలయంలో జరిగినది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి మహేష్ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్పలు హాజరై వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భారత గడ్డపై ఉద్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నాడు ఆంగ్లయుల విషయ సంఖ్యల నుండి దేశానికి స్వతంత్ర కావాలని దేశ స్వతంత్ర సంగ్రామంలో అనేక కమ్యూనిస్టు యోధులు అక్రమ కేసులు నిర్బంధాలు లాఠీలో తూటాలకు రక్త తర్పణం చేశారని నాటి నుండి నేటి వరకు సిపిఐ రైతాంగ సమస్యల పైన కార్మిక సమస్యల పైన కూలీలు సమస్యల పైన విద్యార్థి యువజన ఉద్యోగ సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తున్నదని దున్నేవాడికే భూమి కావాలని భూసంస్కరణ చట్టం తీసుకురావడం జరిగిందని ఈ దేశంలో కూలీలు ఆకలి చావులు ఆత్మహత్యలు నివారించాలంటే కూలీలకు పని కల్పించాలని యూపీఏ వన్ ప్రభుత్వంలో కమ్యూనిస్టుల ఒత్తిడితో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఆహార భద్రత చట్టం సమాచార హక్కు చట్టం రావడంలో కమ్యూనిస్టులు కీలకపాత్ర వహించారని అలాంటి కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాలు ముగింపు తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ ముగింపు సమావేశాలకు 29 రాష్ట్రాల నుంచి 18 లక్షల ప్రజలు వస్తున్నారని ప్రపంచ లోని వివిధ దేశాల నుండిదేశ నుంచి కమ్యూనిస్టు దేశాల నుండి ప్రతినిధులు పాల్గొంటున్నారని ఈ ముగింపు సమావేశాల్లో భారతదేశంలో ని అనేక సమస్యల పైన సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని వారు తెలిపారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒక శాతం ఉన్న కార్పొరేట్ సంస్థలకు దాసోహమైందని ఈ దేశంలో ఉన్నత వర్గాలు మరింత స్థాయికి పోతున్నారని పేదలు మరింత దిగజారుతున్నారని ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయని తద్వారా ఈ దేశంలో అసమానతలు ఏర్పడుతున్నాయని కనుక దేశంలోనే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఉద్యమాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు అలాగే డిసెంబర్ 10 రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఇంటర్ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరగాలని అలాగే డిసెంబర్ 18న ఈ రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను పి పి పి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు దారా దత్తం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని వారు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యవర్గ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ మనోహర్ రెడ్డి ఎం సాంబశివ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు తిరుమల దేవ రెడ్డి నరేష్ మోహన్ రెడ్డి బాలు భార్గవి గంగాధర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: