నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 23: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గారి ఆదేశాల మేరకు మదనపల్లి లోని జిల్లా నూతన పోలీస్ కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)” కార్యక్రమం నిర్వహించిన జిల్లా అదనపు ఎస్పీ బాధితుల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించి, ముఖాముఖి చర్చించిన అదనపు ఎస్పీ
భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు & మహిళలపై వేధింపుల ఫిర్యాదులపై తక్షణ స్పందన. బాధితులకు న్యాయం చేయడంలో పోలీసులు ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉండాలని అధికారులకు ఆదేశం
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ అర్జీలు ఇచ్చే అవకాశం - సద్వినియోగం చేసుకోవాలని సూచించారు
Reporter
Namitha News