Thursday, 30 July 2026 02:56:33 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రథమ కర్తవ్యం - జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి

Date : 23 March 2026 09:37 PM Views : 248

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 23: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గారి ఆదేశాల మేరకు మదనపల్లి లోని జిల్లా నూతన పోలీస్ కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)” కార్యక్రమం నిర్వహించిన జిల్లా అదనపు ఎస్పీ బాధితుల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించి, ముఖాముఖి చర్చించిన అదనపు ఎస్పీ

భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు & మహిళలపై వేధింపుల ఫిర్యాదులపై తక్షణ స్పందన. బాధితులకు న్యాయం చేయడంలో పోలీసులు ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉండాలని అధికారులకు ఆదేశం

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ అర్జీలు ఇచ్చే అవకాశం - సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :