Wednesday, 29 July 2026 04:58:52 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ప్రసాద్ బాబు ను ఘనంగా సన్మానించిన టిడిపి నేతలు.

Date : 22 December 2025 07:02 PM Views : 186

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 22 : రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబును తంబళ్లపల్లె మండల టిడిపి నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు. రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, టిడిపి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు నాయుడుల ఆధ్వర్యంలో ప్రసాద్ బాబును పూలమాలలు దృశ్యాలవులతో సన్మానించి వెంకటేశ్వర స్వామి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా మండలంలో తెలుగుదేశం పార్టీ దుస్థితిపై కూలంకషంగా వివరించి పార్టీని గాడిలో పెట్టి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి సహకరించాలని కోరారు. దీనిపై ప్రసాద్ బాబు స్పందించి తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో టిడిపి బలంగా ఉందని ఐకమత్యంతో పార్టీని ముందుకు నడిపి ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వారి వెంట మీసాల భాస్కర్ నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షులు మదనమోహన్, జైపాల్ నాయుడు,నాగేంద్ర నాయుడు,జగదీష్, భాస్కర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :