Wednesday, 29 July 2026 12:31:21 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరిస్తాం - సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి

Date : 29 May 2026 08:45 PM Views : 85

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 29 : మొలకలచెరువు పోలీస్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలపై విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని మొలకలచెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి హెచ్చరించారు. శుక్రవారం ఆయన తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్ తనిఖీ నిర్వహించి రికార్డులు పరిశీలించి స్టేషన్ పరిధిలో ఎస్సై తో పాటు సిబ్బంది శాంతి భద్రతలపై చేస్తున్న అవగాహన, అసాంఘిక కార్యకలాపాలపై చేపట్టిన కార్యక్రమాల నిర్వహణపై అభినందించి ప్రోత్సహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పి సూచనలతో గంజాయి, మత్తు పదార్థాలపై నిఘా పెంచామని ఎక్కడైనా గంజాయి సరఫరా జరిగితే మా దృష్టికి తేవాలని సూచించారు. జూదం, కోడిపందాలు, క్రికెట్ బెట్టింగులు, ఆన్లైన్ మోసాల పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. రౌడీషీటర్ల కు ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చి సత్ప్రవర్తన కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు మారుమూల గ్రామాలలో గ్రామలలో ప్రజలకు అసాంఘిక చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి నేర రహిత సమాజం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఎస్సై అనిల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: