నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 02 : అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు హైదరాబాద్ పర్యటన లో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల కు ఘననివాళులు అర్పించి, రాష్ట్ర మంత్రి మనోహర్ ను పరామర్శించిన అనంతరం నేడు మర్యాద పూర్వకంగా జూబ్లీహిల్స్ నివాసం ఉన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంతల్లూరి గారిని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి రాయలసీమ లో జనసేన పార్టీ స్థితిగతులు, పార్టీ బలోపేతం పైన చర్చలు జరిపిన జనసేన నాయకులు. ఈ కార్యక్రమం లో రాయలసీమ కో కన్వీనర్ రందాస్ చౌదరి, మదనపల్లి AMC చైర్మన్ శివరాం రాయల్, తంబళ్లపల్లి ఇంచార్జి పోతుల సాయినాథ్, చంద్ర శేఖర్ రెడ్డి, రాష్ట్రా చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సూరంద్ర, బండి మనోహర్, ఆకుల గజేంద్ర జస్వంత్, పురం నగేష్, గుండాల రాంచంద్ర, బాలు, అమర తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News