నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూన్ 08 : తంబళ్లపల్లి మల్లయ్య కొండ పై వెలసియున్న మల్లికార్జున సమేత భ్రమరాంభిక స్వామి వారిని దర్శించుకొన్న ఎమ్మెల్యే నేడు స్వామి వారి సన్నిధి లో శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే ద్వారక నాథ్ రెడ్డి. మండలం రోజుల పాటు శివయ్య ను భక్తి శ్రద్దలతో కొలుస్తూ తంబళ్లపల్లి లో ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ తెలిపిన శివ స్వామి ద్వారకనాథ్ రెడ్డి
Reporter
Namitha News