Thursday, 30 July 2026 02:31:35 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రకృతి వ్యవసాయంతో పెరటి తోటలు అభివృద్ధి - స్పెషల్ ఆఫీసర్ అమరనాథ్ రెడ్డి

Date : 04 January 2026 12:10 AM Views : 229

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 03 : ప్రభుత్వ పాఠశాలల ఆవరణంలో ప్రకృతి వ్యవసాయంతో పెరటి తోటలు పెంచి తద్వారా ఆకుకూరలు, కూరగాయలు పండించి ఆరోగ్యం పెంపొందించుకోవాలని స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి సూచించారు. శనివారం ఆయన మోడల్ స్కూల్ లో ఏర్పాటుచేసిన ప్రకృతి వ్యవసాయ పెరటి తోటలను పరిశీలించి ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్, అధ్యాపక బృందం, సిబ్బందిని అభినందించారు. పాఠశాలలో స్వచ్ఛందంగా ఆకుకూరలు, కూరగాయల పండించే విధానాన్ని పరిశీలించి వారికి పలు సలహాలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థుల విద్యా విధానంపై ఆరా తీసి టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇష్టంగా కష్టపడి చదివి మంచి మార్కులు సంపాదించి ఉన్నత స్థాయికి చేరి తల్లిదండ్రులకు, పాఠశాల అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని ప్రబోధించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్, ప్రకృతి వ్యవసాయ ప్రతినిధులు రఘు, నిజాం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :