నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 18 : మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్డు లో నున్న రేస్ కళాశాల ను ఆధునీకరించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయం ను నేడు వేద మంత్రాల నడుమ ప్రారంభించిన కర్నూల్ రేంజ్ డి.ఐ.జి. కోయ ప్రవీణ్. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాష మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు
Admin
Namitha News