Thursday, 16 April 2026 03:21:27 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

రిటైర్డ్ ఉపాధ్యాయుల సంఘం రిలే నిరాహారదీక్ష

రిలే నిరాహారదీక్ష శిబిరం ను ప్రారంభించిన అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్

Date : 24 March 2026 07:44 PM Views : 107

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పీలేరు - మార్చి 24 : అన్నమయ్య జిల్లా రిటైర్డ్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారించడం లో అలసత్వం ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వం ఇక నైనా స్పందించి మా న్యాయమైన డిమాండ్లు పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారం మార్గం చూపాలని, రాజ్యాంగం బద్దంగా ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం అన్నప్పుడు సి.పి.యస్. రద్దు చేయాలని, బకాయి డి.ఏ. లను, ఐ.ఆర్. ను ప్రకటించాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలని, 12వ పి.ఆర్.సి. కమిషన్ ను నియమించాలని, పార్లమెంట్ లో పెన్షన్ సవరణ బిల్లు ను ఉపసంహారించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రిలే నిరాహార దీక్ష లకు పిలుపునివ్వడం తో నేటి నుండీ అన్నమయ్య జిల్లా సంఘం ఆధ్వర్యంలో పీలేరు లో రిలే నిరాహార దీక్ష లను ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్. నేటి నుండీ తమ డిమాండ్ల పరిస్కారం కోసం రిలే నిరాహార దీక్షలకు కూర్చున్న రిటైర్డ్ ఉపాధ్యాయులు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :