Sunday, 13 September 2026 07:12:21 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రిటైర్డ్ ఉపాధ్యాయుల సంఘం రిలే నిరాహారదీక్ష

రిలే నిరాహారదీక్ష శిబిరం ను ప్రారంభించిన అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్

Date : 24 March 2026 07:44 PM Views : 198

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పీలేరు - మార్చి 24 : అన్నమయ్య జిల్లా రిటైర్డ్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారించడం లో అలసత్వం ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వం ఇక నైనా స్పందించి మా న్యాయమైన డిమాండ్లు పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారం మార్గం చూపాలని, రాజ్యాంగం బద్దంగా ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం అన్నప్పుడు సి.పి.యస్. రద్దు చేయాలని, బకాయి డి.ఏ. లను, ఐ.ఆర్. ను ప్రకటించాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలని, 12వ పి.ఆర్.సి. కమిషన్ ను నియమించాలని, పార్లమెంట్ లో పెన్షన్ సవరణ బిల్లు ను ఉపసంహారించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రిలే నిరాహార దీక్ష లకు పిలుపునివ్వడం తో నేటి నుండీ అన్నమయ్య జిల్లా సంఘం ఆధ్వర్యంలో పీలేరు లో రిలే నిరాహార దీక్ష లను ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్. నేటి నుండీ తమ డిమాండ్ల పరిస్కారం కోసం రిలే నిరాహార దీక్షలకు కూర్చున్న రిటైర్డ్ ఉపాధ్యాయులు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :