నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పీలేరు - మార్చి 24 : అన్నమయ్య జిల్లా రిటైర్డ్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారించడం లో అలసత్వం ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వం ఇక నైనా స్పందించి మా న్యాయమైన డిమాండ్లు పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారం మార్గం చూపాలని, రాజ్యాంగం బద్దంగా ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం అన్నప్పుడు సి.పి.యస్. రద్దు చేయాలని, బకాయి డి.ఏ. లను, ఐ.ఆర్. ను ప్రకటించాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలని, 12వ పి.ఆర్.సి. కమిషన్ ను నియమించాలని, పార్లమెంట్ లో పెన్షన్ సవరణ బిల్లు ను ఉపసంహారించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రిలే నిరాహార దీక్ష లకు పిలుపునివ్వడం తో నేటి నుండీ అన్నమయ్య జిల్లా సంఘం ఆధ్వర్యంలో పీలేరు లో రిలే నిరాహార దీక్ష లను ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్. నేటి నుండీ తమ డిమాండ్ల పరిస్కారం కోసం రిలే నిరాహార దీక్షలకు కూర్చున్న రిటైర్డ్ ఉపాధ్యాయులు
Reporter
Namitha News