Thursday, 16 April 2026 06:45:36 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

రామసముద్రం లో జోరుగా సు పరిపాలన లో తొలి అడుగు

సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నకూటమి ప్రభుత్వం - శివారెడ్డి

Date : 08 August 2025 08:29 PM Views : 248

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఆగస్ట్ 8 : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలు భాగంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని టిడిపి నాయకులు శివారెడ్డి అన్నారు. శుక్రవారం మూగవాడి పంచాయతీ ఎర్రప్పల్లె, గొల్లపల్లె గ్రామాల్లో సుపరి పాలన అభివృద్ధి పనులు పైముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మహిళల కోసం ఉచిత బస్ పథకం ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం అవుతుందన్నారు. తల్లికి వందనం పథకంకింద విద్యార్థులకు 15 వేలు ఇవ్వడం జరిగిందన్నారు. రైతులకు సహాయనిధి 7000రూపాయలు జమచేశారని ఆయన తెలిపారు.సుపరిపాలన కార్యక్రములో పాల్గొన్నా టిడిపి నాయకులు శివారెడ్డి, చిన్నానంద గౌడ బాబుసాబ్ , అజారుద్దీన్ టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు .

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :