Thursday, 16 April 2026 06:52:27 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

నిమ్మనపల్లి తహసీల్దార్ గా కొత్తగాబాధ్యతలు చేపట్టిన తపస్విని

Date : 13 June 2025 04:51 PM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి ఎఫ్.ఏ.సి తాసిల్దార్ గా చేపట్టిన డిటి తపస్వని నిమ్మనపల్లె మండల తహసీల్దార్ కార్యాలయం కు బదిలీ పై వచ్చిన తపస్విని బాధ్యతలు చేపట్టారు.. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆర్.ఐ రాంప్రసాద్ , ఈ సర్వే డీటి సిరాజుద్దీన్, మండల సర్వేయర్ గోపీనాథ్, వీఆర్వోలు సచివాలయ సిబ్బంది, చౌక దుకాణ డీలర్లు తాసిల్దార్ కు ఘన స్వాగతం పలికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా తాసిల్దార్ తపస్విని మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కురబలకోట మండలం నుండి నిమ్మనపల్లె మండల తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు చేపట్టడం జరిగిందని, మండలంలో రెవెన్యూ భూ సమస్యలపై ప్రజలతో అన్యున్నతంగా ప్రవర్తిస్తూ సకాలంలో వారి సమస్యలను పరిష్కరిస్తానని, ఆఫీసు పనివేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు, ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఆర్ఐ రమేష్, సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ రాజ్యలక్ష్మి, వీఆర్వోలు శాంత కుమార్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రెడ్డి రాణి, నాగరాజు, సుధాకర రెడ్డి, కృష్ణప్ప, శ్రీనివాసులు, ప్రవీణ్ కుమార్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :