నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఫిబ్రవరి 15 : మహాశివరాత్రి సందర్బంగా స్థానిక మల్లయ్య కొండ కు నేటి ఉదయమే ఇంటి నుండీ పాదయాత్ర గా తన కార్యకర్తలతో కలిసి ఉల్లాసం గా మాట్లాడుతూ మల్లయ్య కొండ కు చేరుకొని భ్రమరాంభ సమేత మల్లిఖార్జున స్వామి ని దర్శించుకొని ప్రతీ ఏటా మాదిరిగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ఈ కార్యక్రమం స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News