నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె FROగా సైదులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఆర్ జయప్రదరావు రిటైర్డ్ అయ్యారు.ఈ సందర్భంగా రేంజ్ పరిధిలోని అటవీ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సైదులు మాట్లాడుతూ.. అటవీ సంపద పరిరక్షణ, అటవీ భూముల సంరక్షణ, ప్రభుత్వ అటవీ అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతమైన అమలును ప్రజల సహకారంతో చేస్తానన్నారు
Reporter
Namitha News