నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 30 : గోపిదిన్ని మాజీ సర్పంచ్ జి శంకర్ యాదవ్ వీరాభిమాని సుధాకర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాలో చేరి ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక నాటినుండి దూరంగా ఉన్నాడు. ఆదివారం మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, సిద్ధమ్మ,వెంకట్ రెడ్డి, పురుషోత్తం, మదన్మోహన్, నాయకుల ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ సుధాకర్ జి శంకర్ యాదవ్ టిడిపి పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించి గోపి దీన్ని పంచాయతీలో అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు
Reporter
Namitha News