నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 12 : మదనపల్లి నియోజకవర్గం లో గ్రామాల్లో స్థానిక నేతల, కార్యకర్తల శుభకార్యక్రమాల్లో పాల్గొన్న తెలుగు యువత అధ్యక్షులు శ్రీరాం చినబాబు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న టిడిపి నాయకులు మహబూబ్ ఖాన్,బండి అమర, ప్రభు, మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు, రాంబాబు, ఉమామహేశ్వర్, ప్రకాష్, శశి, బిజెపి శ్రీకాంత్, రమేష్, వినోద్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News