Thursday, 16 April 2026 08:28:09 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

జయచంద్రా రెడ్డి గెలుపు కృషి చేద్దాం - పర్వీన్ తాజ్

Date : 26 February 2024 11:03 PM Views : 157

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట: చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమే మాకు శిరోధార్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేందుకు,అభివృద్ధి చేసేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తీసుకున్న నిర్ణయం మాకు శిరోధార్యం రాష్ట్ర భవిష్యత్తు కోసం టిడిపి జనసేన పొత్తుతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వివిధ రకాల అభిప్రాయాల సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది ఎన్నికలలో టికెట్ కోసం ఎంతోమంది ఆశావహులు పార్టీలోపనిచేసినవారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నవారు కొత్తవారు ప్రయత్నాలు చేసినప్పటికీ టికెట్ ఇస్తే గెలవగలరు అనే ఒక్కరికే టికెట్ లభిస్తుంది తంబళ్లపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంతోమందికి వివిధ రకాల రాజకీయ పదవులు కల్పించి గుర్తింపు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేసిన తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయచంద్రారెడ్డి గారిని మెజారిటీతో గెలిపించడానికి నావంతుగా కృషి చేస్తానని ఆమె అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సంయమనం పాటించి జనసేన నాయకులతో కలిసి వైసిపి అరాచక పాలనను అంతం చేయడానికి ఐక్యమత్యంగా జయచంద్ర రెడ్డి గారిని గెలిపించడానికి పోరాడవలసిన అవసరం ఉంది భేషజాలు వీడి అనవసరమైన పుకార్లు నమ్మకుండా పార్టీ మనకు యిచ్చిన గుర్తింపుని గురుతర బాధ్యతగా భావించి మన భవిష్యత్తు తరాల గురించి కలిసి పనిచేసి తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని గెలిపించుకుందాం రాష్ట్రవ్యాప్తంగా టిడిపి జనసేన సంయుక్త ప్రభుత్వ ఏర్పాటు కావాలని వైసిపిని ప్రజలు ఓడించి చంద్రబాబు నాయుడు గారిని సీఎంను చేయడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో షఫీఉల్లా శత్రుజ్ఞ శ్రీనివాసులు పద్మనాభ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :