Thursday, 16 April 2026 06:43:35 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

పరాయి స్త్రీ మోజులో భార్య కు వేధింపులు

Date : 17 March 2025 11:26 PM Views : 271

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 765 887రాయచోటి పరాయి స్త్రీ మోజులో పడి కట్టుకున్న భర్త కాల యముడు అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణానికి చెందిన పి 44పార్వతి భర్త పి భాస్కర గత 20 సంవత్సరాలుగా సాఫీగా సాగిన సంసార దాంపత్య జీవితంలో పరాయి స్త్రీ మోజులో పడి కట్టుకున్న భార్యను కాలయముల్లాగా తయారై అనిత్యం వేధింపులు కొట్టడం తిట్టడం మదనపల్లి పట్టణంలో ఎస్టేట్ లో ప్రముఖ గార్మెంట్ లో మేనేజర్ గా పని చేస్తున్న ఈ భాస్కర్ నెలకు 60 వేల రూపాయలు జీతం డబ్బులు అక్రమ సంబంధం కలిగిన పరాయి స్త్రీకి మొత్తం ఖర్చు చేస్తూ తన పేరుతో ఉన్న ఇంటిని కూడా అమ్మేసి ఆస్తులు నమ్మి అక్రమ సంబంధం కలిగిన పరాయి స్త్రీకి ధారబోసారని అదే గార్మెంట్స్ కంపెనీలో పనిచేసే పరాయి స్త్రీ పరిచయం ఏర్పడి ఆ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసి పచ్చని సంసారంలో చిచ్చురాపడంతో పి పార్వతి సంసారం చిన్నాభిన్నం గా తయారయిందని నేడు అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు పెళ్లి 25 సంవత్సరాల అయినదని పెళ్లి సమయంలో తన తల్లిదండ్రులు 5 లక్షల రూపాయలు కట్నం కింద 350 గ్రాముల బంగారు 150 గ్రాములు వెండి పెళ్లి తమ సొంతూరైన చిన్న తిప్ప సముద్రంలో తమ ఇంటి వద్ద ఘనంగా జరపడం జరిగిందని పరాయి స్త్రీ మోజులో పడి అధిక కట్నం 10 లక్షల రూపాయలు తేవాలని నీవు అందంగా లేవని తనను మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తను తల్లిదండ్రులు వృధాప్యంలో ఉన్నారని తన తల్లిదండ్రులను అడగలేక తన భర్త పెట్టే బాధలు భరించలేక మానసిక శోభ అనుభవిస్తున్నాను ఆమె వాపోయారు ‌ఇదివరకే మూడుసార్లు తనపై తన భర్త భాస్కర పరాయి స్త్రీ అక్రమ సంబంధం కలిగిన అర్చన మరియు భాస్కర్ తమ్ముడు గోపి గోపి భార్య భాస్కర్ తల్లి వీరందరూ కలిసి తనను చంపాడానికి ప్రయత్నాలు చేశారని తాను తప్పించుకొని తన పుట్టిల్లు అయిన చిన్న తిప్ప సముద్రం చేరుకోవడం జరిగిందని అక్కడికి కూడా తన కిరాయి మనుషులను పంపించి చంపడానికి ప్రయత్నిస్తున్నారని తనకు ఇద్దరు కుమారులు కలరని తనను గాని తన పిల్లలను గాని ఏమాత్రం పట్టించుకోకుండా అక్రమ సంబంధం కలిగిన పరాయి స్త్రీ అర్చనతో సుఖసంతోషాలతో ఉంటూ మమ్మల్ని భూమిపై లేకుండా చేస్తానని ప్రగల్ బాలు పలుకుతూ దారి కాస్తున్నారని నాకు నా పిల్లలకు రక్షణ కల్పించి నాకు న్యాయం చేయాలని నేడు ఎస్పీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప బాధితురాలు పి పార్వతి తమ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు రామప్ప లక్ష్మమ్మ ఎల్లప్ప ‌ఆదిత్య తేజ ప్రభు తదితరులతో కలిసి ఫిర్యాదు చేయడం జరిగిది Try

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :