నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వీరబల్లి - జూలై 15 : మొహరం సందర్భంగా వీరబల్లి మండలం ఈడిగ పల్లెలో అభిమానులు, ప్రజల పిలుపుమేరకు పీర్ల పండుగలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వీరబల్లె ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి మరియు మాజీ ఎంపీపీ సీనియర్ నాయకులు గాలివీటి విజయభాస్కర్ రెడ్డి .* ఈరోజు వీరబల్లె మండలం ఈడిగ పల్లెలో అంగరంగ వైభవంగా జరిగే పీర్ల పండుగ లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చదివింపులు ఇచ్చి ప్రార్థనలు నిర్వహించిన వీరబల్లె ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి మరియు గాలివీటి విజయభాస్కర్ రెడ్డి వారి వెంట గ్రామ ప్రజలు, ఈడిగపల్లె వాసులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News