నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ములకలచెర్వు - జనవరి 23 : ములకలచెరువు మండలం బురకాయలకోట సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు గాయపడ్డారు. ములకలచెరువు యస్.ఐ ప్రతాప్ వెంటనే స్పందించి, పోలీస్ వాహనం లోనే గాయపడ్డ వారిని మదనపల్లి సర్వజన ఆసుపత్రికి తరలించారు. అప్పతకాలం లో పోలీసులు చూపిన మానవతా దృక్పథానికి స్థానికులు పోలీసులను పలువురు ప్రశాంశించారు.
Admin
Namitha News