Tuesday, 15 September 2026 11:48:34 PM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

భూ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలకు సిద్ధం కండి - ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం

Date : 24 November 2025 06:33 PM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రైల్వే కోడూరు - నవంబర్ 24 : రైల్వే కోడూరు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్పలు పిలుపు.... ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం కే వెంకటరమణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బి కే ఎం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్పలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దళితులు గిరిజనులు యానాదులు అరుంధతి వాడలో నివసించే వ్యవసాయ కూలీలు వెనకబడిన వర్గాలు మైనార్టీలకు భూ సమస్యలు పరిష్కారం కావాలంటే ఎర్రజెండా ద్వారానే కావాలని రాష్ట్రంలో ప్రభుత్వం మిగిలిపోయులు పేదలకు పంచడానికి అనుబోయిన భూములు ఉన్నాయని ఉమ్మడి రాష్ట్రంలో కోనే రంగారావు భూకంపి సిఫారసు చేసిన వాటిని అమలు చేయడంలో పాలకవర్గాలు ప్రభుత్వం వైఫల్యం చెందాయని బలమున్నవాడు ధనవంతుడు ఎవరికి తోసిన భూమిని వారు దోసుకుంటున్నారని కబ్జాలు చేస్తున్నారని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న వారికి నియోజకవర్గంలో రెవెన్యూ యంత్రాంగం దాసోహం అయిందని ఫర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ బంజర భూములు పుల్లంపేట మండలం కరపరాజు పల్లి యానాదులకు పంపిణీ చేయాలని పోరాటాలు చేస్తున్న స్థానిక రెవెన్యూ యంత్రాంగం భూకబ్జాదారులకు మతస్థ పలుకుతా ఉందని గత ఉమ్మడి జిల్లా కడప కలెక్టర్ గారు సబ్ డివిజన్ చేయించి యానాదులకు పంపిణీ చేయాలని చెప్పిన నాటి నుంచి నేటి వరకు అమలు కాలేదని అగ్రకులాలు ధనవంతులు భూ బకాసురులు కబ్జాలు చేస్తున్న కళ్ళు ఉండి చూడలేని ఖబోజులుగా ఎవరిని యంత్రం వివరిస్తున్నారని వారు తీయబడ్డారు అందుకోసమే గ్రామీణ వ్యవసాయ కూలీలను దండుగట్టి ఎర్రజెండాలు చేతబట్టి భూ సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు కోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేట ఓబులవారిపల్లి కోడూరు పెనగలూరు చిట్వేల్ మండలాల్లో ప్రభుత్వ బంజర భూములు అసైన్డ్ రెవెన్యూ భూములు విరివిగా ఉన్నాయని ఒక్కొక్కచోట ముఠా లీటరు వందల ఎకరాలు కబ్జాలు చేశారని వారిపైన ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఎత్తేవ చేశారు అసైన్డ్ చట్టాన్ని సవరించడానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని 9/77 కాసు తొలగించడానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని 1977 భూసంస్కర్ల చట్టం అసైన్డ్ చట్టం రూపొందించినప్పుడు అన్నదారణ వర్గాలకు దళితులకు గిరిజనులకు ప్రభుత్వ భూములు ఇచ్చినప్పుడు వాటిని ఇతరుల కొనడానికి గాని అమ్మడానికి గాని హక్కు లేదని అలా చేసినట్లయితే సెక్షన్ 6 ప్రకారం అసైన్డ్ చట్టం పేదలకు ఆశాజ్యోతి గా ఇతరులు అమ్మడానికి కొనడానికి నిషేధమని అలాంటి నిషేధాన్ని ప్రభుత్వం తొలగించి భూస్వాములకు కబ్జాదారులకు ధనవంతులకు మేలు చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 27వ తేదీన సిసిఎల్ విజయవాడ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు ప్రభుత్వ మెదులుకోములు పేదలకు పంపిణీ చేయాలని నిరంతర పోరాటాలకు వ్యవసాయ కార్మిక సంఘం శబ్దం అవుతున్నందని కనుక అర్హత కలిగిన పేదలను కూడగట్టి ఉద్యమాలు ఉధృతం చేస్తామని కబంధహస్తాలు లో ఉన్న భూములను పేదలకు పంచేవరకు ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మండల కార్యదర్శి రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జయరామయ్య మల్లిక వెంకటరమణ వెలుగు లక్ష్మయ్య అజిమబి రాజు తదితరులు పాల్గొన్నారు

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :