Saturday, 12 September 2026 01:54:02 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

ప్రజా చేరువ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రులు - ఘనస్వాగతం పలికిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 05 September 2026 05:31 PM Views : 47

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రజా చేరువ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రులు - ఘనస్వాగతం పలికిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లె : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ప్రజా చేరువ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ఉదయం రాష్ట్ర మంత్రులు రాయచోటికి విచ్చేశారు.జిల్లా ఇన్‌చార్జి,రోడ్లు-భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి,రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తదితరులకు ఘన స్వాగతం లభించింది.ఈ సందర్భంగా రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు.జిల్లా పోలీసు శాఖ తరపున ఎస్పీ మంత్రులకు పూలమొక్కలు బహుకరించి,సాదరంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మంత్రుల సహకారంతో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని,గతంతో పోల్చుకుంటే జిల్లాలో నేరాల శాతం తగ్గిందన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :