Thursday, 30 July 2026 11:31:07 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కన్న తండ్రి తన పేరు పై వీలునామ రాసిన ఆస్తిని సోదరుడు అమ్ము కున్నాడు

కలెక్టరేట్ పిజిఆర్ఎస్ లో బాధితుడు చిన్నప్ప ఫిర్యాదు

Date : 18 May 2026 04:01 PM Views : 97

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 18 : బి.కొత్తకోట మండలం గోళ్ళ పల్లి గ్రామం చిట్టెం రెడ్డి గారి పల్లికి చెందిన తాను తన తల్లిదండ్రులను పోషించినందుకుగాను తండ్రి వి. వెంకటప్ప కొంత ఆస్తిని తన పేరు పైన వీలునామాను రాసి రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగిందని బాధితుడు వి. చిన్నప్ప తెలిపారు. అయితే తాను జీవనోపాధి కోసం తాను తన కుటుంబ సభ్యులు, తల్లి తండ్రులతో కలసి వలస వెళ్లడం జరిగిందని అవేదన వ్యక్తం చేశారు. తాను ఊర్లో లేని సమయం లో తన సోదరుడు వి.సురేంద్ర తనకు చెందిన భూమి కి సంబంధించి పాస్ పుస్తకం చేయించు కోని, అ భూమి ని వేరే వారికి అమ్ము కోవడం జరిగిందని సోమవారం పిజిఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేస్తూ వినతి పత్రం అందజేశారు. దీనిపై విచారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా బాధితుడు చిన్నప్ప మాట్లాడుతూ తాను జీవనోపాధి కోసం మరియు పిల్లలను చదివించుకోవటానికి తల్లిదండ్రులతో కలిసి కడప కు వలస వెళ్లడం జరిగిందన్నారు. తల్లి దండ్రులను పోషించి నందుకుగాను తన తండ్రి కొంత ఆస్తిని వీలునామాగా రాసి తనకు 40/బికె 3/2010 మేరకు రిజిస్టర్ చేయించి ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఈ వీలు నామ ద్వారా తనకు పలు సవ్వే నెంబర్లు నుండి భూమి సంక్ర మించడం జరిగిందని వివరించారు. అయితే తన ప్రమేయం లేకుండా తన భూమికి పాస్ చేసుకుని, వేరే వారికి అమ్ము కోవడం జరిగిందని, దీనిపై విచారణ జరిపి తనకు చెందిన భూమి ని తిరిగి తనకే దక్కే విదంగా పట్టా దారు పాస్ పుస్తకం మంజూరు చేసి, నిబంధనలను అతిక్ర మించిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. తనకు గాని, తన తల్లి తండ్రులకు ఇందులో ఏలాంటి సమాచారం లేకుండా చట్ట విరుద్ధంగా జరిపిన వ్యవహారం లో తనకు న్యాయం చేయాలని కోరారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: