నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 21: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం పట్టణ నడిబొడ్డున శ్రీకృష్ణ కళ్యాణ మండపం ఎదురుగా లైఫ్ కేర్ పక్కన కేర్ & క్యూర్ క్లినిక్ 22వ తారీకు శనివారం, ఘనంగా ప్రారంభించబడుతుందని .డా " శిదివిలాస్ తెలిపారు. ఈ సందర్బంగా డాక్టర్ మాట్లాడుతూ...22,23,24,తారీకున ఒపీ,ఈసీజీ, షుగర్, బిపి ఉచితంగా చేయబడును, అంతేకాకుండా ఫుల్ బాడీ చెకప్ CBC,CUE,FBS,TSH,RFT,LFT, T-cholesterol రూ 499/- చూపబడును. ఈ క్లినిక్ నందు వైరల్ ఫీవర్, సిజనల్ ఫీవర్, టెఫాయిడ్, మలేరియా, డెంగ్యు డయాబెటిస్ చికిత్స మరియు షుగర్ నియంత్రణ థైరాయిడ్ సమస్యల చికిత్స హై బ్లడ్ ప్రషర్ (Hypertension) చికిత్స కొలెస్ట్రాల్ మరియు ఊబకాయం నిర్వహణ శ్వాస సంబందిత సమస్యలు - ఉబ్బసం, శ్వాసలో ఇబ్బంది నిమోనియా, దీర్ఘకాలిక దగ్గు, జలుబు శరీర నొప్పులు, దీర్ఘకాలిక బాడీ పెయిన్స్, తలనొప్పి, మైగ్రేన్ నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ళ నొప్పులు, సయాటిక శరీర నొప్పులు & కీళ్ల నొప్పులకు ఫిజియోథెరపీ సదుపాయం డయాబెటిక్ పుట్ కేర్ - గాయాల డ్రెస్సింగ్, పాద గాయాల చికిత్స కడుపు మంట, గ్యాస్ట్రెటిస్ అబ్దమినల్ పెయిన్, మలబద్ధకం చికిత్స వాంతులు - విసర్జన, ఇన్ఫెక్షన్స్, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు బలహీనత, అలసట, నీరసం సమస్యలకు చికిత్స గాయాలకు ప్రాథమిక చికిత్స డ్రెస్సింగ్ ఫుల్ బాడి హెల్త్ చెకప్ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు తాము సిద్దమని పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరలతో, విశ్వసనీయ సేవలతో మహోనియా క్లినిక్ ప్రజల్లో విశ్వాసం పొందేలా పనిచేస్తుందని తెలిపారు. ప్రజల సహకారంతో ఈ కేర్& క్యూర్ క్లినిక్ ఈ ప్రాంతంలో ప్రముఖ వైద్యసంస్థగా తీర్చిదిద్దాలని సంకల్పించామని క్లినిక్ నిర్వాహకులు తెలిపారు.
Reporter
Namitha News