Monday, 14 September 2026 08:26:07 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

భూ వివాదంతో ఉద్రిక్తత, ఇరువర్గాలపై కేసులు నమోదు

ఇరువర్గాలను తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేసిన యస్.ఐ. రమేష్ బాబు

Date : 11 November 2025 11:45 PM Views : 211

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్11 : రామసముద్రం మండలం, అరికెల పంచాయతీలోని చిట్టెం వారి పల్లి, కమ్మవారిపల్లె లలో ఎస్సై రమేష్ బాబు మంగళవారం రెండు గ్రామ పంచాయతీలలో పర్యటించి భూసమస్యలకు సంబందించిన ఇరువర్గాలకు పరస్పర అవగాహన కల్పించారు. భూమి వివాదంలో ఉద్రిక్తత చోటుచేసుకుని రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా సాగుతున్న విభేదాలు ఇటీవల తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో కేసు, కౌంటర్ కేసులు రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యాయి. శాంతిభద్రతలు కాపాడడంలో భాగంగా, నేడు ఇరు వర్గాల నలుగురిని రామసముద్రం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రెండు ఘటనలకు సంబందించిన భూ సమస్యలపై ఎస్సై రమేష్ బాబు మాట్లాడుతూ భవిష్యత్తులో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడరాదని, గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా సహనం, అవగాహనతో వ్యవహరించాలని గ్రామస్తులను ఆయన హెచ్చరించారు.ఏవైనా సమస్యలు ఉంటే మాదృష్టికి, రెవిన్యూ అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబు, సిబ్బంది భరత్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: