నమిత న్యూస్ - Andhra Pradesh / శ్రీ బాలాజీ ( తిరుపతి ) : తిరుపతి - జనవరి 28 : తిరుపతి రూరల్ మండలం లోని ఉప్పరపల్లి వద్ద ఉన్న బి.యస్.ఆర్. జూనియర్ కాలేజ్ లో విద్యార్థి ఆత్మహత్య . మృతుడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుకొంటున్న తులసి రెడ్డి గా గుర్తింపు. విద్యార్థి మృతి వివరాలు కుటుంబ సభ్యులకు తెలియకుండానే మార్చురీకి తరలించిన కాలేజీ యాజమాన్యం. విద్యార్థి మృతి చెందిన వివరాలు తెలపకుండా మేము వచ్చేసరికి మృతదేహాన్ని తరలించడం తో ఆగ్రహించిన కుటంబ సభ్యులు బంధువులు కాలేజీ యాజమాన్యం ఒత్తిళ్ల వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ కాలేజీ ఎదుట ఆందోళన కు దిగడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కళాశాల చేరుకున్న పోలీసులు , కుటుంబీకులను , యాజమాన్యం ను పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్న మృతుని బంధువులు
Admin
Namitha News