నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 22 : మదనపల్లి పట్టణం చిత్తూరు బస్టాండ్ బంతులు సత్రం సమావేశం మందిరం లో అన్నమయ్య జిల్లా చెవిటి మూగ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన జాతీయ మహిళా దినోత్సవం లో ముఖ్య అతిధిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాష ను సాధరంగా ఆహ్వానించిన మహిళలు. ఈ సందర్బంగా పలువురు మహిళలు సమాజం కు అందించిన సేవలను వివరిస్తూ నేటి ఆధునిక యుగం లో మహిళలు అన్నీ రంగాలలో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు
Admin
Namitha News